ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుకు మరమ్మతులు చేస్తేనే కొండాపురానికి బస్సులు

ABN, First Publish Date - 2020-12-02T04:14:27+05:30

నివర్‌ తుఫాను కారణంగా సత్యవోలు- సత్యవోలు అగ్రహారం గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేస్తేనే కొండాపురానికి బస్సులు నడుస్తాయని కావలి డిపోమేనేజర్‌ కే.హరి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొండాపురం, డిసెంబరు1: నివర్‌ తుఫాను కారణంగా సత్యవోలు- సత్యవోలు అగ్రహారం గ్రామాల మధ్య దెబ్బతిన్న రోడ్డుకు మరమ్మతులు చేస్తేనే కొండాపురానికి బస్సులు నడుస్తాయని కావలి డిపోమేనేజర్‌ కే.హరి అన్నారు.  గత నాలుగురోజులుగా కావలి- కొండాపురం మధ్య బస్సులు నడవడంలేదు. ఈ మేరకు దెబ్బతిన్న రోడ్డును మంగళవారం ఆయన పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో ఫోనులో సంప్రదించారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా బుధవారం నుంచి కావలి నుంచి సత్యవోలు వరకు బస్సులు నడపనున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-12-02T04:14:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising