ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్నదాతలను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2020-12-06T03:34:53+05:30

నివర్‌, బురేవి తుఫానులతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే కిలివేటి మంత్రి గౌతమ్‌రెడ్డికి విన్నవించారు.

మంత్రి గౌతమ్‌రెడ్డితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిలివేటి, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రికి ఎమ్మెల్యే వినతి

నాయుడుపేట, డిసెంబరు 5 : నివర్‌, బురేవి తుఫానులతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యే కిలివేటి మంత్రి గౌతమ్‌రెడ్డికి విన్నవించారు. విజయవాడలో శనివారం స్థానిక నాయకులతో కలసి ఆయన మంత్రితో మాట్లాడారు. నియోజకవర్గంలో రహదారులు చాలావరకు దెబ్బతిన్నాయన్నారు. నాయుడుపేటలో రూ.75 లక్షలతో నిర్మించనున్న సామాజిక ఆరోగ్యకేంద్ర భవనం శంకుస్థాపనకు మంత్రిని ఆహ్వానించారు.  వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పాలూరు దశరథరామిరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ రాధాకిషోర్‌యాదవ్‌, సునీల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, శ్రీమంత్‌రెడ్డి, జెట్టి వేణుయాదవ్‌, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T03:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising