ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పస్తులున్నాం - ఆదుకోండయ్యా

ABN, First Publish Date - 2020-11-28T05:04:23+05:30

తుఫాను కారణంగా వారం రోజులుగా వేటకు వెళ్ళకపోవడంతో పస్తులుంటున్నామని గోవిందపల్లిపాళెం గ్రామ ప్రజలు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకుంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట, నవంబరు 27 : తుఫాను కారణంగా వారం రోజులుగా వేటకు వెళ్ళకపోవడంతో పస్తులుంటున్నామని  గోవిందపల్లిపాళెం గ్రామ ప్రజలు అధికారులు, ప్రజా ప్రతినిధులకు విన్నవించుకుంటున్నారు. బకింగ్‌హాం కాలువ ఎస్కేప్‌ పొంగడంతో  ఈ గ్రామానికి రాకపోకలు ఆగిపోయాయి.  ఎంపీడీవో భవాని, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ, జడ్‌పీటీసీ మాజీ సభ్యుడు ఉప్పల ప్రసాద్‌ గౌడ్‌ శుక్రవారం బోటులో గ్రామానికి వెళ్ళారు. గ్రామస్థుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2020-11-28T05:04:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising