ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీ పరీక్ష ఫలితాల విడుదల

ABN, First Publish Date - 2020-02-23T06:05:11+05:30

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో గతేడాది నవంబరులో జరిగిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, ఫిబ్రవరి 22 : విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలల్లో గతేడాది నవంబరులో జరిగిన డిగ్రీ 5వ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను శనివారం వీఎ్‌సయూ అధికారులు విడుదల చేశారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, ఎంసీఏ డ్యూవ్‌ డిగ్రీ 5వ సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో 9,667 మంది విద్యార్థులకుగాను 5232 మంది ఉత్తీర్ణత సాధించారు.   బాలుర ఉత్తీర్ణత 39.51శాతం, బాలికల ఉత్తీర్ణతా శాతం 69.98 శాతమని అధికారులు తెలిపారు.  ఫలితాలను వీఎ్‌సయూ వెబ్‌సైట్‌ ద్వారా చూసుకోవచ్చన్నారు. రీవాల్యూయేషన్‌ చేసుకోవాలనుకునే విద్యార్థులు 15రోజులలోపు కళాశాలల ప్రిన్సిపాల్‌ను సంప్రదించి, అప్లికేషన్లను ఇవ్వాలని వీఎ్‌సయూ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ సాయిప్రసాద్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో సూచించారు.

Updated Date - 2020-02-23T06:05:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising