ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెట్నల్‌ సీఈవోగా రమేష్‌

ABN, First Publish Date - 2020-08-05T11:25:56+05:30

సెట్నల్‌ సీఈవో గా కె రమేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 8న  బాధ్యతల స్వీకరణ 


నెల్లూరు (వెంకటేశ్వరపురం)ఆగష్టు 04 :  సెట్నల్‌ సీఈవో గా కె రమేష్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇన్‌చార్జి సీఈవోగా ఉన్న యతిరాజ్‌ స్థానంలో గుంటూరులోని అగ్రికల్చర్‌ యునివర్సిటీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న రమేష్‌ను నియమించారు.  రమేష్‌ గతంలో జిల్లాలోని పలు శాఖల్లో పనిచేసిన అనుఽభవం ఉంది. నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారిగా, బీసీ కార్పొరేషన్‌ ఈడీగా , రెండు పర్యాయాలు డీ ఏఏటీటీసీ శాస్త్రవేత్తగా, మెప్మా జిల్లా అఽధికారిగా  పనిచేశారు. తాజాగా జిల్లా సెట్నల్‌ సీఈవోగా నియమించారు. ఈ నెల 8న బాధ్యతలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. 

Updated Date - 2020-08-05T11:25:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising