ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 నుంచి పసుపు కొనుగోళ్లు పునఃప్రారంభం

ABN, First Publish Date - 2020-06-06T09:36:21+05:30

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయగిరి పసుపు కోనుగోలు కేంద్రాన్ని 8వ తేదీ నుంచి పునఃప్రారంభిస్తామని మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ సుజాత పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ సుజాత


ఉదయగిరి రూరల్‌, జూన్‌ 5: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయగిరి పసుపు కోనుగోలు కేంద్రాన్ని 8వ తేదీ నుంచి పునఃప్రారంభిస్తామని మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ సుజాత పేర్కొన్నారు. శుక్రవారం ఆంధ్రజోతిలో పసుపు అమ్మేదెలా అన్న శీర్షికన కథనం ప్రచురితం కావడంతో ఆమె స్పందించారు. ఉదయగిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డును పరిశీలించారు. ఈ కర్షక్‌లో నమోదైన 171 మందితో పాటు, వ్యవసాయాధికారులు ధ్రువీ కరించిన 152 మంది రైతుల వివరాలను జేసీకి, మార్క్‌ఫెడ్‌ ఎండీకి నివేదిక పంపుతా మన్నారు. ఆమె వెంట ఏడీఏ సత్యనారాయణచౌదరి, ఏవో చెన్నారెడ్డి ఉన్నారు.

Updated Date - 2020-06-06T09:36:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising