‘పది’ మార్కుల జాబితాలు సిద్ధం
ABN, First Publish Date - 2020-08-14T11:51:37+05:30
పదో తరగతి విద్యార్థుల మార్కుల జాబితాలు వెబ్సైట్లో ఉన్నాయని డీఈవో ఉష ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నెల్లూరు(స్టోన్హౌస్పేట), ఆగస్టు 13 : పదో తరగతి విద్యార్థుల మార్కుల జాబితాలు వెబ్సైట్లో ఉన్నాయని డీఈవో ఉష ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వెబ్సైట్ ద్వారా జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆ జాబితాలను పొందవచ్చన్నారు. కాగా, ఈ ఏడాది కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండా అందరినీ పాస్ చేసిన విషయం విదితమే.
Updated Date - 2020-08-14T11:51:37+05:30 IST