ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేయొద్దు : సీపీఎం

ABN, First Publish Date - 2020-08-11T10:25:59+05:30

కరోనా సాకు చూపి కేంద్రంలోని బీజేపీ సర్కా రు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేట్‌ పరం చేసేందుకు కుట్రపన్నుతోందని సీపీ ఎం నాయకులు ఆరోపించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (రూరల్‌), ఆగస్టు 10 : కరోనా సాకు చూపి కేంద్రంలోని బీజేపీ సర్కా రు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేట్‌ పరం చేసేందుకు కుట్రపన్నుతోందని సీపీ ఎం నాయకులు ఆరోపించారు. సోమవారం సేవ్‌ ఇండియా పేరిట నెల్లూరు రూరల్‌ మండలంలోని పొట్టేపాళెం సచివాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నాయకులు చంద్రమౌళి, తిరుపాలు మాట్లాడుతూ ప్రైవేటీకరణతో కార్మికులు ఎంతో నష్టపోతార ని, ప్రజలు హక్కులను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రయత్నాన్ని మానుకోవాలని డిమాండ్‌ చేశారు. పేదలందరికీ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించి రేషన్‌కార్డు కలిగిన ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం అందించాలని కోరారు. అనంత రం సచివాలయ ఉద్యోగికి వినతి పత్రం అందించారు. 

Updated Date - 2020-08-11T10:25:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising