ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంపు ప్రాంతాల్లో అజీజ్‌ పరిశీలన

ABN, First Publish Date - 2020-11-29T05:47:02+05:30

టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ శనివారం నెల్లూరు 35వ డివిజన్‌లో నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించారు.

ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న అజీజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(వ్యవసాయం), నవంబరు 28:   టీడీపీ నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్‌ అజీజ్‌ శనివారం నెల్లూరు 35వ డివిజన్‌లో నీటమునిగిన ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ వారికి అందుతున్న సేవలపై ఆరాతీశారు. తహసీల్దారుతో మాట్లాడి వారికి అవసరమైనవి అందించారు. వీలైతే వేడినీరు అందించాలని తహసీల్దారుకు సూచించారు. అక్కడ ఎక్కువ మంది బాలింతలు ఉండడంతో వారికి పాలు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జెన్ని రమణయ్య, పనబాక భూలక్ష్మి, సాబీర్‌ఖాన్‌, జలదంకి సుధాకర్‌, గున్నయ్య, శాంతినాయుడు, సోని, గంగాధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:47:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising