ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టండి

ABN, First Publish Date - 2020-02-07T07:40:20+05:30

ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఈవో జనార్దనాచార్యులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీఈవో జనార్దనాచార్యులు
 
ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఈవో జనార్దనాచార్యులు తెలిపారు. నగరంలోని ఇన్‌ఫాంట్‌ జీసెస్‌ ప్రాంగణంలో జిల్లాలోని సహితవిద్య రీసోర్స్‌ టీచర్లకు రెండోవిడత శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ సహితవిద్యలో ఉపాధ్యాయులు విద్యార్థులపై అవగాహన పెంచుకోవడంతో వారి అవసరాలకు తగిన విధంగా బోధన అందించాలన్నారు. ఇందులో భాగంగా శిక్షణ తరగతులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త వీ.పూర్ణచంద్రరావు, సహాయక సమన్వయకర్త వీ.సుధాకర్‌, ఏఎంవో ఖాజామెహిద్దీన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-02-07T07:40:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising