ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యకర్త కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

ABN, First Publish Date - 2020-11-26T03:15:20+05:30

స్వర్ణముఖి నదిలో ఈతకెళ్లి మృతి చెందిన టీడీపీ కార్యకర్త రౌతు రమణయ్య కుటుంబాన్ని బుధవారం గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ పరామర్శించారు.

పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాకాడు, నవంబరు 25 : స్వర్ణముఖి నదిలో ఈతకెళ్లి మృతి చెందిన టీడీపీ కార్యకర్త రౌతు రమణయ్య కుటుంబాన్ని బుధవారం గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ పరామర్శించారు.  పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా నిచ్చారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్‌రెడ్డి, నాయకులు కృష్ణమూర్తి, సర్వోత్తమ్‌ రెడ్డి తదితరులున్నారు. 

Updated Date - 2020-11-26T03:15:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising