ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో పరిశుభ్రత పాటించాలి

ABN, First Publish Date - 2020-11-03T09:50:52+05:30

వ్యాధుల నివారణకు గ్రామ ప్రజలు పరిశుభ్రతను పాటించాలని ఎంపీడీవో చిరంజీవి తెలిపారు. రామతీర్థం రామలింగాపురంలో సోమవారం జరిగిన మనం- మన పరిశుభ్రత కార్యక్రమంలో అయన పాల్గొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విడవలూరు, నవంబరు 2: వ్యాధుల నివారణకు గ్రామ ప్రజలు పరిశుభ్రతను పాటించాలని ఎంపీడీవో చిరంజీవి తెలిపారు. రామతీర్థం రామలింగాపురంలో సోమవారం జరిగిన మనం- మన పరిశుభ్రత కార్యక్రమంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైసీపీ నేత ఆవుల వాసు 300 డస్ట్‌ బిన్‌లను ఎంపీడీవో చేతుల మీదుగా పంచాయతీకి అప్పగించారు. ఆనంతరం చిరంజీవి మాట్లడుతూ కరోనా వైరస్‌ నివారణకు ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు.  కార్యక్రమంలో ఈవోపీఆర్డీ సాయిప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి రాధాకుమారి, వైసీపీ నేతలు బుచ్చింగారి తిరుపతి పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-03T09:50:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising