ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన హాస్టళ్లలో పారిశుధ్య పనులు చేపట్టండి

ABN, First Publish Date - 2020-11-01T11:25:22+05:30

జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని పీవో ఆనంద మణికుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ప్రాజెక్టు అధికారి ఆనంద మణికుమార్‌


నెల్లూరు ( వీఆర్సీ ) అక్టోబరు 31 : జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ వసతిగృహాల్లో   పారిశుధ్య పనులు చేపట్టాలని పీవో ఆనంద మణికుమార్‌ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ప్రిన్సిపాల్స్‌, సంక్షేమ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబరు 2న  పాఠశాలలు పునఃప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ముందస్తుగా వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లో  పారిశుధ్యం మెరుగుకు చర్యలు తీసుకోవాలన్నారు.  అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలన్నారు. సమావేశంలో పర్యవేక్షకులు నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-01T11:25:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising