ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశ్రమలపై సమగ్ర సర్వే నిర్వహించాలి

ABN, First Publish Date - 2020-09-27T10:31:36+05:30

మండలంలో ఉన్న చిన్న, పెద్ద పరిశ్రమలపై సమగ్ర సర్వేలు నిర్వహించాలని ఐపీవో ఏడీ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో శనివా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విడవలూరు, సెప్టెంబరు 26: మండలంలో ఉన్న చిన్న, పెద్ద పరిశ్రమలపై సమగ్ర సర్వేలు నిర్వహించాలని ఐపీవో ఏడీ శ్రీనివాసులు తెలిపారు. స్థానిక మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో శనివారం సచివాలయ ఇంజనీర్లతో అయన సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామా ల్లో ఎన్ని రైస్‌ మిల్లులు, ఐస్‌ ఫ్యాక్టరీలు, పెద్ద తరహా మిల్లులు ఉన్నాయో సేకరించి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీవో సాయిప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-27T10:31:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising