ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు ల్యాప్‌ ట్యాప్‌ల చోరీపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-09-23T09:22:45+05:30

రీజన్‌ పవర్‌ టెక్‌ పరిశ్రమలో మూడు ల్యాప్‌ట్యాప్‌లు చోరీకి గురవడంపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. మాంబట్టు సెజ్‌లోని రీజన్‌ పవర్‌ టెక్‌ పరిశ్రమలో గతేడాది .

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తడ, సెప్టెంబర్‌ 22 :  రీజన్‌ పవర్‌ టెక్‌  పరిశ్రమలో మూడు ల్యాప్‌ట్యాప్‌లు  చోరీకి గురవడంపై మంగళవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. మాంబట్టు సెజ్‌లోని రీజన్‌ పవర్‌ టెక్‌ పరిశ్రమలో గతేడాది డిసెంబర్‌లో మూడు ల్యాప్‌ట్యాప్‌లు కనబడకుండా పోయాయి.


అప్పటి నుంచి పరిశ్రమలో అంతర్గత విచారణ జరిపిన యాజమాన్యం అవి పూర్తిగా అపహరణకు గురైనట్టు నిర్దారించుకుంది.  దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-09-23T09:22:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising