ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి

ABN, First Publish Date - 2020-11-27T04:40:50+05:30

అనంతపురం కళ్యాణదుర్గంలో ఓ యువతిపై రెండు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మగ్దూం డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గూడూరు(రూరల్‌), నవంబరు 26: అనంతపురం కళ్యాణదుర్గంలో ఓ యువతిపై రెండు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వైసీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి మగ్దూం డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక దర్గావీధిలోని వైసీపీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడు రోజుల్లో పెళ్లి చేసుకోనున్న ఆ యువతిని ఐదుగురు దుండగులు అపహరించి అతికిరాతంగా వ్యవహరించా రన్నారు.  దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో జహీర్‌, జమీర్‌, యస్థాని, కాలేషా, బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-27T04:40:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising