ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరు : బలవంతంగా దళితుల భూములు స్వాధీనంకు యత్నం!

ABN, First Publish Date - 2020-07-12T17:38:22+05:30

నెల్లూరు : జిల్లాలోని వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు : జిల్లాలోని వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాళెంలో దళితుల భూముల వ్యవహారం గత నాలుగైదు రోజులు హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. దళితుల భూములను స్వాధీనం చేసుకునేందకు అధికారులు యత్నించారు. గ్రామస్తులు కొద్ది రోజులు గడువు కావాలని కోరడంతో అధికారులు వెనుదిరిగారు. ఓ వైపు జాతీయ మానవ హక్కుల కమిషన్ సీఎస్‌కు నోటీసులిచ్చినా.. మరోవైపు హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ అధికారులు మాత్రం వాటిని పట్టించుకోకుండా బలవంతంగా భూములు లాక్కునేందుకు యత్నిస్తుండటం గమనార్హం. అధికారులపై స్థానికులు, ప్రజా సంఘాల నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-07-12T17:38:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising