ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ రహదారిపై ‘వర్రీ’

ABN, First Publish Date - 2020-11-28T05:10:35+05:30

నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జాతీయ రహదారిపై గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు వణికించే చలి, ఆకలితో అవస్థలు పడ్డారు.

తాత్కాలిక రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న సబ్‌కలెక్టర్‌ గోపాలకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 స్థంభించిన జాతీయరహదారి

 30 గంటలు నడిరోడ్డు మీద ప్రయాణికులు

 శ్రమించిన అధికారులు

గూడూరు, నవంబరు 27: నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో జాతీయ రహదారిపై   గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు వణికించే చలి, ఆకలితో అవస్థలు పడ్డారు.  గూడూరు పట్టణ సమీపంలో జాతీయరహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. దీంతో సర్వీసు రోడ్లు ఏర్పాటు చేసి ప్రధాన రహదారులను తొలగించారు. తుఫాను కారణంగా వరదనీరు సర్వీసు రోడ్లపై ప్రవహించడంతో గురువారం ఉదయం ట్రాఫిక్‌ను నిలిపివేసి కేవలం బస్సులు, లారీలను మాత్రమే అనుమతించారు. సాయంత్రానికి ప్రవాహ ఉధృతి పెరగడంతో అన్ని వాహనాలను నిలిపివేశారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గూడూరు పట్టణ, సమీప ప్రజలు మాత్రం కృష్ణపట్నం పోర్టు మీదుగా నెల్లూరుకు రాకపోకలు సాగించారు. గంటల తరబడి బస్సులు, లారీలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఒక వైపు వర్షపు జల్లులు, మరో వైపు గాఢాంధకారంలో జాతీయ రహదారిపై పడిగాపులు కాశారు. 

Updated Date - 2020-11-28T05:10:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising