ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

:నాడు-నేడు పనులు సత్వరం పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-12-31T03:36:41+05:30

నాడు-నేడు పథకం కింద జరుగుతున్న పాఠశాలల అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని డీఈవో రమేష్‌ ఆదేశించారు. ముత్తుకూరులో బుధవారం ఆయన పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణ పనులను ప

నాడు-నేడు పనులను పరిశీలిస్తున్న డీఈవో రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్తుకూరు, డిసెంబరు30: నాడు-నేడు పథకం కింద జరుగుతున్న పాఠశాలల అభివృద్ధి పనులను సత్వరం పూర్తి చేయాలని డీఈవో రమేష్‌ ఆదేశించారు. ముత్తుకూరులో బుధవారం ఆయన పాఠశాలల్లో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 15వ తేదీ నాటికి నాడు-నేడు పనులు పూర్తి కావాలన్నారు.  ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యాంశాల అభ్యసన తీరు, విద్యార్థుల సామర్థ్యం వంటి అంశాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశమై, విద్యాపరమైన సూచనలు చేశారు.  కార్యక్రమంలో ఎంఈవో మధుసూదన, ప్రధానోపాధ్యాయులు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T03:36:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising