ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ వివాదానికి ఒకరి బలి

ABN, First Publish Date - 2020-11-22T04:05:17+05:30

భూ ఆక్రమణను అడ్డుకున్నాడన్న కోపంతో సొంత అన్న కొడుకులే చిన్నాన్నపై దాడి చేయడంతో అతడు మృతి చెందాడు

మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ, ఎస్‌ఐ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొడుకులే చిన్నాన్నను చంపేశారు

అమ్మపాళెంలో దారుణం

వెంకటగిరి, నవంబరు 21: భూ ఆక్రమణను అడ్డుకున్నాడన్న కోపంతో సొంత అన్న కొడుకులే చిన్నాన్నపై దాడి చేయడంతో అతడు మృతి చెందాడు. వెంకటగిరి మండలం అమ్మపాళెం గ్రామానికి చెందిన అరని శ్రీనివాసులు (60)కు చెందిన పొలాన్ని అతని అన్న పెదకాటయ్య కుమారులు వేణు, లక్ష్మయ్య, తిరుమలపతి, హరికృష్ణ ఆక్రమించారు. శనివారం ఆ పొలాన్ని దున్నేందుకు చర్యంలు తీసుకుంటుండగా శ్రీనివాసులు అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన వారు అతడిపై కర్రలు, కత్తులతో దాడి చేశారు. దాంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాసులును కుటుంబసభ్యులు 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలిస్తుండగా మృతి చెందాడని,  కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. 

Updated Date - 2020-11-22T04:05:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising