ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితులను సమష్టిగా అదుకోవాలి

ABN, First Publish Date - 2020-11-27T04:50:03+05:30

వర్‌ తుఫాను కారణంగా నిరాశ్రయులైనవారిని అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా అదుకోవాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విడవలూరు, నవంబరు 26: నివర్‌ తుఫాను కారణంగా నిరాశ్రయులైనవారిని అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా అదుకోవాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలిపారు. చౌకిచర్ల గ్రామంలో ముంపునకు గురైన కాలనీలను గురువారం ఆయన పర్యటించారు.  పునారావాస కేంద్రాల్లో ఉంటున్న పేదలకు నిత్యావసర వస్తువులు, దుప్పట్లను, నగదు  అందజేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దారు చంద్రశేఖర్‌, కోవూరు సీఐ రామారావు, వైసీపీ నాయకులు బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, సమాధి శ్రీనివాసులు, ఓగునాగేశ్వరరావు, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-27T04:50:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising