ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనింగ్‌ కార్యకలాపాలు నిలిపి వేయాలి

ABN, First Publish Date - 2020-03-24T07:27:49+05:30

కోవిడ్‌ - 19 కట్టడిలో భాగంగా నేటి నుంచి మార్చి 31వ తేదీ వరకు జిల్లాలో మైనింగ్‌ కార్యకలాపాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైనింగ్‌ శాఖ ఏడీ పీ వెంకటేశ్వరరెడ్డి


నెల్లూరు (వెంకటేశ్వరపురం), మార్చి 23 :కోవిడ్‌ - 19 కట్టడిలో భాగంగా నేటి నుంచి మార్చి 31వ తేదీ వరకు జిల్లాలో మైనింగ్‌ కార్యకలాపాలు నిలిపి వేయాలని మైనింగ్‌ శాఖ ఏడీ వెంకటేశ్వరరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మైనింగ్‌ లీజులు, మినరల్‌ డీలర్స్‌ లైసెన్స్‌ పొందిన వారు రవాణా చేసే వారు ప్రతి ఒక్కరూ మార్చి 31వ తేదీ వరకు పూర్తి స్థాయిలో పనులు నిలిపి వేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Updated Date - 2020-03-24T07:27:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising