ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధానోపాధ్యాయుడిపై అధికారుల విచారణ

ABN, First Publish Date - 2020-12-16T03:43:27+05:30

మండలంలోని లింగంనేనిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్‌.వేణుగోపాల్‌ విధుల్లో అలసత్వం వహిస్తుండడంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రులను విచారిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 15: మండలంలోని లింగంనేనిపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్‌.వేణుగోపాల్‌ విధుల్లో అలసత్వం వహిస్తుండడంతో ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. అందులో భాగంగా మంగళవారం దుత్తలూరు ఎంఈవో షేక్‌ అల్లాబక్షు, బిజ్జంపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం వెంకటేశ్వర్లు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. పాఠశాల పేరెంట్స్‌ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులను ప్రధానోపాధ్యాయుడి తీరుపై విచారించి నివేదికలు తయారు చేశారు. విచారణ అంశాలను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో షేక్‌ మస్తాన్‌వలి, ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి, సీఆర్పీ సిద్ధయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T03:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising