ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలస కూలీలకు జడ్జి పరామర్శ

ABN, First Publish Date - 2020-05-24T09:22:49+05:30

నెల్లూరులోని ఎన్టీఆర్‌ నగర్‌ వద్ద రెడ్‌క్రాస్‌ శిబిరంలో ఉన్న వలస కూలీలను జిల్లా జడ్జి వెంకటకృష్ణయ్య పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(వైద్యం) మే 23 : నెల్లూరులోని ఎన్టీఆర్‌ నగర్‌ వద్ద రెడ్‌క్రాస్‌ శిబిరంలో ఉన్న వలస కూలీలను జిల్లా జడ్జి వెంకటకృష్ణయ్య పరామర్శించారు. ఒడిసా, ఉత్తరప్రదేశ్‌ తదితర ప్రాంతాలకు వెళుతున్న వారి వెతలను పరిశీలించి వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రయాణాలలో పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే వాహనాల్లో  స్వస్థలాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా న్యా సేవాధికారసంస్థ కార్యదర్శి పీజే సుధా, జేసీ 3 కమలకుమారి  పాల్గొన్నారు.


Updated Date - 2020-05-24T09:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising