ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టులకు ప్రత్యేక వార్డు

ABN, First Publish Date - 2020-08-12T10:49:35+05:30

కరోనా బారినపడిన జర్నలిస్టులకు ప్రత్యేకంగా రూములు, వార్డు కేటాయించి చికిత్స చేయిస్తున్నట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు (వైద్యం), ఆగస్టు 11 : కరోనా బారినపడిన జర్నలిస్టులకు ప్రత్యేకంగా రూములు, వార్డు కేటాయించి చికిత్స చేయిస్తున్నట్లు జేసీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం జీజీహెచ్‌లో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాశ్‌, సామ్నా జిల్లా అధ్యక్షుడు హనూక్‌, పలువురు జర్నలిస్టులు జేసీని కలిశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రముఖ హోటల్‌లో పది రూములు, జీజీహెచ్‌లో ఓ వార్డును ఏర్పాటు చేస్తామన్నారు.  కరోనా సమయంలో మీడియా చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. 

Updated Date - 2020-08-12T10:49:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising