ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్లపట్టాల పంపిణీలో రసాభాస

ABN, First Publish Date - 2020-12-29T04:11:45+05:30

పేదలకు ఇళ్లపట్టాల పంపిణీలో రసాభాస నెలకొన్న ఘటన సోమవారం గుడవళ్లూరు పంచాయతీలో చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మధ్యలో ఆపేసి వెళ్లిన అధికారులు

కొండాపురం, డిసెంబరు 28: పేదలకు ఇళ్లపట్టాల పంపిణీలో రసాభాస నెలకొన్న ఘటన సోమవారం గుడవళ్లూరు పంచాయతీలో చోటుచేసుకుంది. తహసీల్దార్‌ ఎ.వి.రమణారావు, డీటీ లక్ష్మీనారాయణలు పంచాయతీలో లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేపట్టారు. అంతా బాగానే ఉన్నప్పటికీ లబ్ధిదారులు కూర్చునేందుకు కుర్చీలు వేయలేదు. ఎండలోనే నిలబడాల్సిన రావడంతో వారు అధికారులను నిలదీశారు. అంతేకాక స్థలం మంజూరైనట్లు ఫొటోలు తీసుకున్నారని నేడు పట్టాలు రాలేదని మరికొందరు ప్రశ్నించారు. మా సంగతి తేల్చాకే పంపిణీ చేయాలని కోరడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో పంపిణీని మధ్యలో ఆపేసి రెవెన్యూ అధికారులు వెనుదిరిగి వెళ్లారు.

Updated Date - 2020-12-29T04:11:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising