ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూమికోసం కొట్టుకున్నారు

ABN, First Publish Date - 2020-12-31T03:54:05+05:30

మండల పరిధిలోని కుమ్మరిపాళెంలో బుధవారం భూ వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్టమూరు, డిసెంబరు 30 : మండల పరిధిలోని కుమ్మరిపాళెంలో బుధవారం భూ వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తమ భూములను లాక్కుని మరొకరికి అప్పగించేందుకు కొందరు ప్రయత్నించడంతో కోర్టును ఆశ్రయించగా, తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని, దీంతో తహసీల్దారు ఆ భూములను అప్పగించారని ఓ వర్గం తెలిపింది. ఈ భూములు గతంలో జాయింట్‌ పట్టాలు అని, వాటిని కాదని ఒక్కరి పేరుమీదే పట్టాలు చేయించుకున్నారని  మరో వర్గం ఆరోపించింది. దీంతో ఇరు వర్గాల మధ్య బుధవారం వాగ్వాదం తారస్థాయికి చేరి ఘర్షణ పడ్డారు. దీంతో ఇరు వర్గాలు తహసీల్దారుకు, పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

Updated Date - 2020-12-31T03:54:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising