ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులపై దృష్టిసారించాలి

ABN, First Publish Date - 2020-05-27T10:32:54+05:30

అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని ఎంపీడీవో రజనికాంత్‌ తెలిపారు. ఆయన స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఎస్‌పేట, మే 26: అభివృద్ధి పనులపై దృష్టి సారించాలని ఎంపీడీవో రజనికాంత్‌ తెలిపారు. ఆయన స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్‌ సహాయకులతో సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్‌తో గ్రామాల్లో అభివృద్ధి పనులు అకస్మాత్తుగా నిలిచిపోయాయని, ప్రస్తుతం పనులను వేగవంతం చేయాలన్నారు.  అంతేకాకుండా పారిశుధ్యంపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో ఈవోపీఆర్‌డీ ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-27T10:32:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising