ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలాలను ముంచెత్తిన వరద

ABN, First Publish Date - 2020-12-14T04:01:34+05:30

కొండేరు వరద కాలువకు ఆదివారం గండి పడడంతో పంట పొలాలను వరదనీరు ముంచెత్తింది.

పొలాల్లో ప్రవహిస్తున్న నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరద కాలువకు గండి

కొట్టుకుపోయిన నారుమళ్లు

రాపూరు, డిసెంబరు 13: కొండేరు వరద కాలువకు ఆదివారం గండి పడడంతో పంట పొలాలను వరదనీరు ముంచెత్తింది. ఎర్ర చెరు వుకు కలుజు నుంచి వచ్చే కాలువ కర కట్టలు దెబ్బతినడంతో  చెరువు కింద వున్న పొలాల్లో నీరు చేరింది. కొన్నిచోట్ల ఇసుక, రాళ్లు మేట వేశాయి. నారు మళ్లు కొట్టుకుపోయి తీవ్రనష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఆయకట్టుదారు సయీద్‌ జేసీబీతో గండిని పూడ్చి పొలాల్లోకి నీరు రాకుండా చర్యలు తీసుకున్నారు. అధికారులకు చెప్పినా స్పందన లేకపోవడంతో, తానే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితోనే పనులు చేసినట్లు వివరించాడు.

Updated Date - 2020-12-14T04:01:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising