నిత్యాన్నదాన పథకానికి రూ. 50వేల విరాళం
ABN, First Publish Date - 2020-12-04T04:51:12+05:30
సూళ్లూరుపేట చెంగా ళమ్మ ఆలయంలో నిత్య అన్న దాన పథకానికి చిత్తూరు జిల్లా బత్తలవల్లం గ్రామానికి చెందిన సన్నారెడ్డి జానకిరా మిరెడ్డి గురువారం రూ. 50వేల విరాళా న్ని అందజేశారు.
సూళ్లూరుపేట, డిసెంబ రు 3 : సూళ్లూరుపేట చెంగా ళమ్మ ఆలయంలో నిత్య అన్న దాన పథకానికి చిత్తూరు జిల్లా బత్తలవల్లం గ్రామానికి చెందిన సన్నారెడ్డి జానకిరా మిరెడ్డి గురువారం రూ. 50వేల విరాళా న్ని అందజేశారు. ఆల యంలో చైర్మన్ దువ్వూరు బాలచ ంద్రారెడ్డికి విరాళాన్ని ఇచ్చారు.
Updated Date - 2020-12-04T04:51:12+05:30 IST