ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రైతు అధ్యక్షుల నియామకం

ABN, First Publish Date - 2020-12-08T05:12:21+05:30

నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాల తెలుగు రైతు అధ్యక్ష, కార్యదర్శులను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రభాకరరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరుకు ప్రభాకరరెడ్డి

తిరుపతికి రాధాకృష్ణనాయుడు


నెల్లూరు, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు, తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గాల తెలుగు రైతు అధ్యక్ష, కార్యదర్శులను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు అధ్యక్షుడిగా  కోవూరు నియోజకవర్గానికి చెందిన నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కావలి నియోజకవర్గానికి చెందిన జలదంకి శ్రీహరిని నియమించారు. ఇక తిరుపతి పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షుడిగా సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలంకు చెందిన ఆర్‌ రాధాకృష్ణ నాయుడును, ప్రధాన కార్యదర్శిగా సత్యవేడు నియోజకవర్గానికి చెందిన కనపర్తి గోపీనాథ్‌రెడ్డిని నియమించారు.



Updated Date - 2020-12-08T05:12:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising