ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు

ABN, First Publish Date - 2020-02-20T09:49:48+05:30

రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థల కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు రెండో రోజు కొనసాగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భవన నిర్మాణ పనుల్లో అవకతవ కల గుర్తింపు


నెల్లూరు (క్రైం), ఫిబ్రవరి 19 : రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థల కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు రెండో రోజు కొనసాగాయి. బుధవారం ఏసీబీ  డీఎస్సీ దేవానంద్‌ శాంతో ఆధ్వర్యంలో నగరంలోని పలు భవనాలు పరిశీలించారు. ఈ పరిశీలనలో  పలు అక్రమాలు అధికారుల దృష్టికి వచ్చాయి. రామ్‌నగర్‌ ప్రాంతంలోని జీ ప్లస్‌  3 భవనానికి ఎటువంటి ప్లాను లేదని, ఆదిత్యనగర్‌లో జీ ప్లస్‌ 3 భవనానికి సరైన అనుమతి లేదని, రామలింగాపురం మెయిన్‌రోడ్డు, కొండాయపాళెం గేటు ఇలా పలు ప్రాంతాలలో నిర్మిస్తున్న భవనాలకు సరైన అనుమతులు లేవని గుర్తించారు. ఈ తనిఖీలు గురువారం కూడా కొనసాగనున్నాయని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-02-20T09:49:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising