ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈయూ ఇకపై ఏపీపీటీడీ ఈయూ

ABN, First Publish Date - 2020-12-12T04:35:41+05:30

ఈయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాపూరు ఆర్టీసీ డిపోలో శుక్రవారం వేడుకలు నిర్వహించారు.

వేడుక చేసుకుంటున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆవిర్భావ దినోత్సవాల్లో నాయకులు

రాపూరు, డిసెంబరు 11:  ఈయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాపూరు ఆర్టీసీ డిపోలో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. ఆర్టీసీ, కార్మికుల కోసం యూనియన్‌ చేసిన సేవలను మననం చేసుకున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం కావడం కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం తమ యూనియన్‌ ఘనతేనన్నారు. ఈయూను ఇకపై ఏపీపీటీడీ ఈయూగా మార్చినట్లు తెలిపారు. రీజనల్‌ కార్యదర్శి ప్రసాద్‌, డిపో నాయకులు నిస్సార్‌ అహ్మద్‌, రామూర్తినాయుడు, ఆదిశేషయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:35:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising