ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్తుపదార్థాల వినియోగంతో జీవితాలు విచ్ఛిన్నం

ABN, First Publish Date - 2020-12-20T03:18:46+05:30

మత్తుపదార్థాల వినియోగం జీవితాలను నాశనం చేస్తాయని డీఎస్పీ ప్రసాద్‌ పేర్కొన్నారు.

డీఎస్పీ, సీఐ, ఎస్సైలను సత్కరిస్తున్న నిర్వాహకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి డీఎస్పీ ప్రసాద్‌

కావలిటౌన్‌, డిసెంబరు 19: మత్తుపదార్థాల వినియోగం జీవితాలను నాశనం చేస్తాయని డీఎస్పీ ప్రసాద్‌ పేర్కొన్నారు. శనివారం శ్రీసాయి డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో మత్తుపదార్థాల నిషేధంపై అవగాహన కార్యక్రమం జరిగింది. శ్రీసాయి విద్యాసంస్థల చైర్మన్‌ అయ్యలరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ మాట్లాడారు. అనంతరం కరోనా లాక్‌డౌన్‌ సమయంలో విజయవంతంగా విధులు నిర్వహించిన కరోనా వారియర్స్‌ను అయ్యలరెడ్డి ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ మల్లికార్జునరావు, ఎస్సై అరుణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T03:18:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising