ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా భాగస్వామ్యంతో మనం- మన పరిశుభ్రత: డీపీవో

ABN, First Publish Date - 2020-12-14T04:35:59+05:30

జిల్లాలో చేపట్టిన మనం - మన పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని డీపీవో ధనలక్ష్మి పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న డీపీవో ధనలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంగం, డిసెంబరు 13: జిల్లాలో చేపట్టిన మనం - మన పరిశుభ్రతకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని డీపీవో ధనలక్ష్మి పేర్కొన్నారు. ఆదివారం ఆమె సంగం మండలం తరుణవాయి సచివాలయ పరిధిలోని ఉడ్‌హౌస్‌పేటలో మనం - మన పరిశుభ్రత వారోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. జిల్లాలో తొలుత ప్రతి మండలంలో రెండు పంచాయతీలను మనం - పరిశుభ్రత కార్యక్రమానికి ఎంపిక చేసి ప్రజలను చైతన్యం చేసి పథకం విజయవంతం చేయడం జరిగిందన్నారు. రెండో విడతగా మరో 96 గ్రామాలను ఎంపిక చేసి ప్రజలను భాగస్వామ్యం చేసే అవగాహన కార్యక్రమాలు  ఈ నెల 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి నెలకు రూ.60 చెల్లించి పథకంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులైన కొడవలూరు ఎంపీడీవో భూపతి చిరంజీవి, సంగం ఈవోఆర్డీ అప్పాజీ, కార్యదర్శి పద్మమంజుల, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-14T04:35:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising