ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యంషాపులు వద్దు

ABN, First Publish Date - 2020-05-09T08:38:05+05:30

లాక్‌డౌన్‌ సమయంలో మద్యంషాపులను తెరవడం మంచిదికాదని మాజీమంత్రి పరసారత్నం ప్రభుత్వానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహసీల్దారుకు మాజీమంత్రి పరసా వినతి


సూళ్లూరుపేట, మే 8 : లాక్‌డౌన్‌ సమయంలో మద్యంషాపులను తెరవడం మంచిదికాదని  మాజీమంత్రి పరసారత్నం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  శుక్రవారం ఆమేరకు స్థానిక తహసీల్దారు హమీద్‌కు వినతిపత్రం అందజేశారు. నిత్యావసర సరుకులకు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు సమయమిచ్చి మద్యం దుకాణాలకు ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు తెరుచుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం వైసీపీ ప్రభుత్వం వ్యాపార దృక్పథానికి నిదర్శనమన్నారు.  మద్యం షాపుల వద్ద సామాజిక దూరం పాటించకపోవడంతో కరోనా విజృంభిస్తుందని, పేదలు ఇళ్లల్లో గొడవలు రేగుతాయని  ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-05-09T08:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising