ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంటిపన్నుల వసూళ్లపై దృష్టిసారించాలి: డీఎల్‌పీవో

ABN, First Publish Date - 2020-11-26T04:15:04+05:30

పంచాయతీ కార్యదర్శులు ఇంటిపన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కావలి డీఎల్‌పీవో రమేష్‌ తెలిపారు. అల్లూరు పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలను చే

రికార్డులు పరిశీలిస్తున్న డీఎల్‌పీవో రమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లూరు, నవరు 25 : పంచాయతీ కార్యదర్శులు ఇంటిపన్నుల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కావలి డీఎల్‌పీవో రమేష్‌ తెలిపారు. అల్లూరు పంచాయతీ కార్యాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీల్లో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలను చేపట్టాలని సూచించారు. నీరు ఎక్కడా నిల్వ లేకుండా వెళ్లే మార్గములను సరిచేయాలని తెలిపారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి వరప్రసాద్‌ ఉన్నారు. 


Updated Date - 2020-11-26T04:15:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising