ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుపేదలను ఆదుకుంటాం

ABN, First Publish Date - 2020-11-14T03:12:54+05:30

నిరాశ్రయులు, నిరుపేదలను అన్ని విధాలా ఆదుకుంటామని టీడీపీ మైనారిటీ సెల్‌ జిల్లా ఉపాఽధ్యక్షుడు, గ్రీన్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ షేక్‌ జలీల్‌ అహ్మద్‌ తెలిపారు.

పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్న జలీల్‌ అహ్మద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోట, నవంబరు 13 : నిరాశ్రయులు, నిరుపేదలను అన్ని విధాలా ఆదుకుంటామని టీడీపీ మైనారిటీ సెల్‌ జిల్లా ఉపాఽధ్యక్షుడు, గ్రీన్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ షేక్‌ జలీల్‌ అహ్మద్‌ తెలిపారు. స్థానిక రవినగర్‌లోని ఎస్‌కేబీ గ్రూప్స్‌ ప్రాంగణంలో శుక్రవారం కోటమ్మ గుడి కాలనీకి చెందిన 120 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లోని 1000 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ నాయకులు నౌషాద్‌, షంషుద్దీన్‌, నాయబ్‌, మస్తాన్‌బాబు, అన్వర్‌, జమీర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-14T03:12:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising