ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా ముగిసిన డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2020-10-24T11:28:39+05:30

విక్రమ సింహపురి యూనివర్సిటీ ( వీఎస్‌యూ ) పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి, రెండో ఏడాది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెంకటాచలం, అక్టోబరు 23 : విక్రమ సింహపురి యూనివర్సిటీ ( వీఎస్‌యూ ) పరిధిలోని అనుబంధ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి, రెండో ఏడాది విద్యార్థులకు 14వ తేదీ నుంచి ప్రారంభమైన డిగ్రీ రెండో, నాల్గవ సెమిస్టర్‌ పరీక్షలు శుక్రవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం జరిగిన నాల్గవ సెమిస్టర్‌ పరీక్షలకు 656 మంది విద్యార్థులకు గానూ 581 మంది  హాజరు కాగా, మిగిలిన 75 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన రెండో సెమిస్టర్‌ పరీక్షలకు 1,796 మంది విద్యార్థులకు గానూ 1,527 మంది హాజరు కాగా మిగిలిన 269 మంది గైర్హాజరైనట్లు వీఎస్‌యూ పరీక్షల నిర్వాహణాధికారి డాక్టర్‌ సీఎస్‌. సాయిప్రసాద్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2020-10-24T11:28:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising