ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జింకలు ప్రత్యక్షం.. అంతలోనే మాయం

ABN, First Publish Date - 2020-04-03T10:12:42+05:30

బుచ్చిరెడ్డిపాళెం వెలుగు కార్యాలయం ఎదురుగా ఉన్న మలిదేవి కాలువలో గురువారం ఓ జింక, రెండు జింక పిల్లలు ప్రత్యక్షమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చిరెడ్డిపాళెం, ఏప్రిల్‌2 : బుచ్చిరెడ్డిపాళెం వెలుగు కార్యాలయం ఎదురుగా ఉన్న మలిదేవి కాలువలో గురువారం ఓ జింక, రెండు జింక పిల్లలు  ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసిన స్థానికులు కొందరు తహసీల్దారు, పోలీసు అధికారుల ద్వారా అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వారొచ్చి మలిదేవి కాలువలో  వెతికారు.  కీకారణ్యంలా ఉన్న కాలువలో ఆ జింకలు ఎక్కడో  దాక్కోవడంతో  కనిపించలేదు. దాంతో అధికారులు చేసేది లేక వెనుదిరిగారు. మినగల్లు, పంచేడు పొలాల్లో నుంచి సదరన్‌ ఛానల్‌ మీదుగా మలిదేవి కాలువలోకి వచ్చి ఉంటాయని పలువురు భావిస్తున్నారు. వారం క్రితం చెల్లాయపాళెంలోని ఓ సాగునీటి కాలువలో కూడా ఓ చుక్కల దుప్పిని గుర్తించిన స్థానిక యువకులు అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

Updated Date - 2020-04-03T10:12:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising