ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో మృతదేహం

ABN, First Publish Date - 2020-02-08T07:05:11+05:30

జాతీయ రహదారిపై ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలోని పంటకాలువ మనోహర్‌ తూము వద్ద గుర్తు తెలియని పాతికేళ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి(క్రైం),ఫిబ్రవరి7: జాతీయ రహదారిపై ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలోని పంటకాలువ మనోహర్‌ తూము వద్ద గుర్తు తెలియని పాతికేళ్ల యువకుడి మృతదేహాన్ని అనుమానాస్పద స్థితిలో శుక్రవారం స్థానికులు గుర్తించారు. ముసునూరు వీఆర్వో శింగరయ్య ఇచ్చిన సమాచారం మేరకు కావలి రూరల్‌ ఎస్సై మాల్యాద్రి సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి నోట్లో నుంచి నాలుక బయటకు వచ్చి ఉండటంతో అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. మృతుడి వద్ద ఎటువంటి ఆఽధారాలు లభించలేదు. మృతడి శరీరంపై ఎరుపు, తెలుపు గడులు కలిగిన నలుపు నిండు చేతుల చొక్కా, నల్లని ప్యాంటు ఉన్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-08T07:05:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising