ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేలటూరు తీరంలో మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2020-12-07T03:48:53+05:30

మండలంలోని నేలటూరు సముద్ర తీరంలో ఆదివారం మృతదేహం లభ్యమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముత్తుకూరు, డిసెంబరు6: మండలంలోని నేలటూరు సముద్ర తీరంలో ఆదివారం మృతదేహం లభ్యమైంది. పోలీసుల కథనం మేరకు టీపీగూడూరు మండలం వెంకన్నపట్టపుపాళెంకు చెందిన కోడూరు వెంకయ్య(45) శనివారం చేపల వేటకు వెళ్లాడు. వేట చేసే సమయంలో  స్థానిక ఉప్పు కాలువలో పడిపోయాడు. చుట్టుపక్కల వారు అతని  కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం వెంకయ్య మృతదేహం ముత్తుకూరు మండలం నేలటూరు సముద్ర తీరం సమీపంలోని కాలువలో తేలడంతో స్థానికులు కృష్ణపట్నం పోలీసులకు సమాచారం అందజేశారు. వెంకయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కృష్ణపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-07T03:48:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising