ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద బాధితులను ఆదుకోవడంలో విఫలం

ABN, First Publish Date - 2020-12-07T04:06:14+05:30

నివర్‌ తుఫాన్‌తో ఇబ్బందులు పడుతున్న వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఎం పట్టణ కార్యదర్శి పీ.పెంచలయ్య పేర్కొన్నారు. శివరామసుబ్బయ్య గిరిజన కాలనీలో సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మి

వరద బాధితులకు బియ్యం పంపిణీ చేస్తున్న సీపీఎం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి, డిసెంబరు 6: నివర్‌ తుఫాన్‌తో ఇబ్బందులు పడుతున్న వరద బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఎం పట్టణ కార్యదర్శి పీ.పెంచలయ్య పేర్కొన్నారు. శివరామసుబ్బయ్య గిరిజన కాలనీలో సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్మికుల సహాయంతో ఆదివారం బియ్యం పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కూలిపో యిన ఇళ్లకు రూ.25 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు, పనులు లేని పేదలకు రూ. వెయ్యి, 50 కిలోల బియ్యం ఇవ్వాలని కోరారు. అలాగే గూడు లేని పేదలకు 2 సెంట్లు నివేశన స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. సీపీఎం నాయకులు టీ.మాలకొండయ్య, పీ.పెంచల నరసింహం, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు బాబు, చేవూరి రసూల్‌, క్రాంతికుమార్‌, అనిత, రాజ్యలక్ష్మి, జ్యోతి పాల్గొన్నారు.

 

Updated Date - 2020-12-07T04:06:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising