ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొబైల్‌ విక్రయ కేంద్రాలను ప్రాంభించిన డీసీఎంఎస్‌ చైర్మన్‌

ABN, First Publish Date - 2020-04-03T10:14:07+05:30

కరోనా బాధితుల సహాయార్థం డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు నెల్లూరు నగరంలో రెడ్‌ జోన్లయిన 43, 47 డివిజన్‌లలో ఫలసరకుల మొబైల్‌ విక్రయ కేంద్రాలను ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు(హరనాథపురం), ఏప్రిల్‌ 2 : కరోనా బాధితుల సహాయార్థం డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు నెల్లూరు నగరంలో రెడ్‌ జోన్లయిన 43, 47 డివిజన్‌లలో ఫలసరకుల మొబైల్‌ విక్రయ కేంద్రాలను ప్రారంభించారు. తొలుత ఈ మొబైల్‌ వ్యాన్‌లను డీసీఎంఎస్‌ కార్యాలయంలో జెండా వూపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరిచలపతిరావు మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో కలెక్టర్‌ ఆదేశాలతో తాము పప్పు ధాన్యాలను మార్కెట్‌ రేటుకే ఇంటి వద్దకే అందిస్తున్నామన్నారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు మరికొన్ని నిత్యావసర సరకులను అందచేస్తామన్నారు. కరోనా నేధ్యంలో రూ.5 లక్షల విలువైన ఫల సరకులను వివిధ నియోజకవర్గాలలో పేదలకు అందచేయడానికి డీసీఎంఎస్‌ నిర్ణయించిందని త్వరలో అందచేస్తామని వీరి చలపతిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ మేనేజర్‌ వెంకటస్వామి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-03T10:14:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising