ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెల్లూరులో మృత్యు ఘోష.. కరోనాకు మరో 10 మంది బలి

ABN, First Publish Date - 2020-08-15T20:47:46+05:30

కరోనా మహమ్మారి నిత్యం ప్రజల ప్రాణాలను హరిస్తోంది. వైరస్‌ విలయానికి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

200 దాటిన మృతులు

16688కి చేరిన పాజిటివ్‌లు


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి నిత్యం ప్రజల ప్రాణాలను హరిస్తోంది.  వైరస్‌ విలయానికి జిల్లాలో మృత్యు ఘోష వినిపిస్తోంది. తాజాగా మరో పది మంది ఆ క్రిమి కాటుకు బలి అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కొవిడ్‌ కారణంగా మృత్యువాత పడిన వారి సంఖ్య 205కు చేరింది. శుక్రవారం నెల్లూరు గుడపల్లిపాడుకు చెందిన 61 ఏళ్ల వ్యక్తి,  ఏకే నగర్‌కు చెందిన 75, 79 ఏళ్ల వ్యక్తులు, ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన 70 ఏళ్ల మహిళ, కొడవలూరుకు చెందిన 65 ఏళ్ల మహిళ, కావలి జనతాపేటకు చెందిన 47 ఏళ్ల వ్యక్తి, నాయుడుపేటకు చెందిన  71, 54 ఏళ్ల వ్యక్తులు, గూడూరుకు చెందిన 59 ఏళ్ల వ్యక్తి, ప్రకాశం జిల్లాకు చెందిన 71 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. అదేవిధంగా మరో 669 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 16,688గా నమోదయ్యాయి. కాగా, కొవిడ్‌ నుంచి కోలుకున్న 711 మందిని అధికారులు డిశ్చార్జ్‌ చేశారు.


Updated Date - 2020-08-15T20:47:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising