ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుచ్చ రైతుకు కరోనా దెబ్బ!

ABN, First Publish Date - 2020-03-27T05:56:22+05:30

అధిక దిగుబడులు సాధించినా, కరోనా కారణంగా పుచ్చకాయలను అడిగే నాథుడు లేకపోవడం, ఎగుమతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగిన ఎగుమతులు


కోట, మార్చి 26 : అధిక దిగుబడులు సాధించినా, కరోనా కారణంగా పుచ్చకాయలను అడిగే నాథుడు లేకపోవడం, ఎగుమతి చేసుకునేందుకు సైతం అవకాశం లేకపోవడంతో రైతులు కాయలను పొలాల్లోనే వదిలేసుకుంటున్నారు. కోట మండలం గూడలి, గూడలి రాజుపాళెం, చిట్టేడు, మద్దాలి, కేశవరం, కొండుగుంట తదితర గ్రామాల్లోని  రైతులు ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల  వరకు పెట్టుబడి పెట్టి పుచ్చ పైరు సాగు చేశారు.  ఆశించిన స్థాయిలో కాయలు కాయడంతో  రెండింతలు లాభం వస్తుందని ఆశించారు.  కరోనా ప్రభావంతో ఎగుమతులు ఆగిపోవడంతో, కాయలు అడిగే నాథులు లేకుండా పోయారు. దీంతో కాయలను పొలాల్లోనే వదిలేశారు


అధైర్య పడొద్దు..

పుచ్చ రైతులు అధైర్యపడొడ్డు. కరోనా ప్రభావం నుంచి బయట పడతాం. పుచ్చ కాయలకు మంచి ధరలు వస్తాయనే ఆశిస్తున్నాం. ఈ లోపల రైతులు ఎలాంటి అపోహలకు లోను కావద్దు. 

-  నిరంజన్‌ కుమార్‌, వ్యవసాయాధికారి

Updated Date - 2020-03-27T05:56:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising