ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొంగూరులో ఇళ్ల స్థలాల వివాదం

ABN, First Publish Date - 2020-07-04T10:41:04+05:30

పొంగూరు గ్రామంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి శుక్రవారం గందరగోళం నెలకొంది. తమకు అన్యాయం జరగిందంటూ దళితులు స్థలాల్లోని రాళ్లను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహసీల్దారు వాహనాన్ని అడ్డుకున్న దళితులు

లేఅవుట్‌లో రాళ్ల పీకివేత


మర్రిపాడు, జూలై 3 : పొంగూరు గ్రామంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి శుక్రవారం గందరగోళం నెలకొంది. తమకు అన్యాయం జరగిందంటూ దళితులు స్థలాల్లోని రాళ్లను పీకేసి తహసీల్దారు సుధాకర్‌ను అడ్డుకున్నారు. గ్రామంలో దళితులకు శ్మశాన స్థలం ఖాళీగా ఉంది. ఇందులో దళితులతోపాటు మరికొందరికి స్థలాలు కేటాయించారు. శుక్రవారం లాటరీ తీసేందుకు తహసీల్దారు రాగా వాహనాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. తమకే స్థలాలు ఇవ్వాలని నిలదీసి,  వెనక్కు పంపారు. అనంతరం స్థలాల్లో పాతిన రాళ్లను పీకేశారు. దీంతో స్థలాల కేటాయింపు నిలిచిపోయింది. 

Updated Date - 2020-07-04T10:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising