ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూ బాగోతం విచారణపై గోప్యం ?

ABN, First Publish Date - 2020-02-08T06:49:17+05:30

చిట్టమూరు మండల అధికారులు భూబాగోతానికి పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణను గోప్యంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడిగిన విలేకర్లపై గూడూరు సబ్‌ కలెక్టర్‌ రుసరుసలు

చిట్టమూరు, ఫిబ్రవరి 7 : చిట్టమూరు మండల అధికారులు భూబాగోతానికి పాల్పడ్డారనే ఆరోపణలపై విచారణను గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది.  కలెక్టర్‌ ఆదేశాల మేరకు గూడూరు సబ్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ విచారణాధికారిగా శుక్రవారం స్థానిక తహసీల్దారు కార్యాలయానికి వచ్చారు. ఆ సమచారంతో విలేకర్లు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. విలేకర్లు అందరూ వచ్చేశారా! ఎవరైనా ఉంటే పిలవండి అంటూ సబ్‌ కలెక్టర్‌  వేచి చూశారు. అనంతరం భూ బాగోతంపై ఏదో చెబుతారని ఇద్దరు మీడియా ప్రతినిధులు చానెళ్ల లోగోలను ఆయన ముందర పెట్టారు. ఇవెందుకు తీసేయండంటూ అన్నారు. ఆ తరువాత విలేకర్లు ఫొటోలు తీసుకున్న తరువాత తీసుకున్నారా... అయితే వెళ్లండంటూ సబ్‌ కలెక్టర్‌ రుసరుసలాడుతూ ఒక్క మాటతో బయటకు పంపించేశారు. దీనిని బట్టి భూ బాగోతంపై విచారణ గోప్యంగా చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-02-08T06:49:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising