ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు సాయం చేయండి

ABN, First Publish Date - 2020-12-29T05:05:32+05:30

నివర్‌ తుఫాన్‌ బాధిత రైతులకు తక్షణ సాయం అందించాలని కోరుతూ జనసేన నాయకులు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న జనసేన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టరేట్‌ ఎదుట జనసేన ధర్నా


నెల్లూరు(హరనాథపురం), డిసెంబరు 28 : నివర్‌ తుఫాన్‌ బాధిత రైతులకు తక్షణ సాయం అందించాలని కోరుతూ జనసేన నాయకులు కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేశారు. పార్టీ పీఏసీ సభ్యుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌ మాట్లాడుతూ తుఫాన్‌ కారణంగా  నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.34వేలు పరిహారం, రూ.10వేలు తక్షణ సాయం అందించాలని కోరారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కూసుంపూడి శ్రీనివాసులు, కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, కిషోర్‌ గనుకుల, సుజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-29T05:05:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising