ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీని బలోపేతం చేయండి

ABN, First Publish Date - 2020-12-07T02:57:58+05:30

వచ్చే తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్‌ ధియోధర్‌ పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్‌

వెంకటగిరి(టౌన్‌), డిసెంబరు 6:వచ్చే తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయాలని బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌చార్జి సునీల్‌ ధియోధర్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక పింజల వీరయ్య కల్యాణ మండలంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 11న తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 47మండలాల్లో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉప ఎన్నికల్లో గెలుపుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాల న్నారు. ఇందుకోసం ప్రతి మండలానికి ఒక  రాష్ట్ర నాయకుడు అధ్యక్షుడుగా వ్యవహరిస్తారని తెలిపా రు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దయాకర్‌ రెడ్డి,  ఉమా, రంగినేని కృష్ణమనాయుడు, ఎస్‌ఎస్‌ఆర్‌ నాయుడు, అల్లం చంద్రమోహన్‌, శ్రావణ్‌, భాస్కర్‌, శివకోటి, బాలకృష్ణయ్య, సుధాకర్‌ రాజు, వెంకటరమణయ్య, పెంచలయ్య, డి. పెంచలయ్య, చంద్రశేఖర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-07T02:57:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising